Monday, May 13, 2024

గురుకుల పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

వికారాబాద్ టౌన్, జులై 27 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఒ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. అయితే విద్యార్థిని మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement