Wednesday, May 8, 2024

Suicide – ట్రైన్ కింద పడి ఆత్మహత్య..

న్యూ శాయంపేట; హనుమకొండ నగరంలోని న్యూ శాయంపేట కు చెందిన బొల్లం అశోక్ న్యూ శాయంపేట రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ పట్టాల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు . అశోక్ వ్యవసాయo పై ఆధార పడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అశోక్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఖాజీపేట రైల్వే పోలీసులు హ‌స్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement