Thursday, May 2, 2024

Keerthy Suresh: ఎల్లో షేడ్ లో మహానటి…

కీర్తి సురేష్ వారసత్వంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్‌లో ‘నేను శైలజ’ చిత్రంతో అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి.. ప్రేక్షకులను కట్టి పడేసింది.

మ‌హాన‌టి మూవీతో జాతీయ ఉత్త‌మ న‌టి అవార్దు త‌న ఖాతాలో వేసుకుంది.. దీంతో ద‌క్షిణాదిలో బిజీ హీరోయిన్ గా మారింది.. తాజాగా బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా కీర్తి సురేష్ ఈ చిత్రం కోసం శారీలో బ్యూటిఫుల్ శారీలో స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. ఎల్లో శారీలో.. తలలో మల్లెపూలు పెట్టుకుని.. సంప్రదాయంగా కనిపించి యువతను ఫిదా చేస్తున్నాయి ఈ ఫిక్స్..

Advertisement

తాజా వార్తలు

Advertisement