Sunday, April 28, 2024

TS : సంగారెడ్డి ఓఆర్ఆర్ పై రోడ్డు ప్ర‌మాదం… ఇద్ద‌రు మృతి

సంగారెడ్డి ఔట్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్ర‌మాదం చేసుకుంది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాద‌లో ఇద్ద‌రు మృతి చెందగా మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.

మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులను మునావర్, ఫాతిమాగా పోలీసులు గుర్తించారు. కర్నాటక నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement