Thursday, May 16, 2024

RR : కాంగ్రెస్ లో చేరిన వ్యర్చాల్ గ్రామ బి.ఆర్ ఎస్ కిరణ్ కుమార్

వికారాబాద్, అక్టోబర్ 29 ( ప్రభ న్యూస్)
ఆదివారం మోమిన్ పేట్ మండలము వెల్చాల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్, 28 మంది కార్యకర్తలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్‌ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement