Sunday, May 5, 2024

టీఆర్ఎస్ కు షాక్ : బీజేపీలోకి తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్

టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడా మున్సిపల్ చైర్మన్ మదన్ మోహన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి….సీనియర్ నేతలు తూళ్ల వీరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన ఢిల్లీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ లో తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని, అందుకే పార్టీ మారినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement