Saturday, April 27, 2024

శంభీపూర్ రాజుకు నేత‌ల శుభాకాంక్ష‌లు

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శంభీపూర్ రాజును నేత‌లు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 21వ‌ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎండి జహంగీర్, NMC నాయకురాలు వాణి, దక్ర విజయ్ లక్ష్మి, చంద్రకళ, ఎండీ సగీర్, ఎండీ సలీం, వొడ్లరజు, నర్షిమ, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement