Wednesday, May 8, 2024

మేడ్చల్ కు బయల్దేరిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ జిల్లాకు బయల్దేరారు. మేడ్చల్ జిల్లాలో శామీర్‌పేట మండలం అంతాయిపల్లి వద్ద నిర్మించిన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించ‌నున్నారు. అనంతరం అంతాయిపల్లిలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement