Friday, May 3, 2024

RR : అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్​ను గెలిపించాలి… ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, నవంబర్ 6 ( ప్రభ న్యూస్):పరిపాలనలో తెలంగాణ ను దేశానికే దిక్సూచిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీతోనే పార్టీతోనే మరింత అభివృద్ధి, జరిగే అవకాశాలు. ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండలం పరిధిలోని పురం పల్లి తండా బురాన్ పల్లి, కామారెడ్డి కూడా గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కారు గుర్తుకు ఓటెయ్యండి భారీ మెజారిటీతో గెలిపించలన్నారు.

కార్యక్రమంలో బురాన్ పల్లి సర్పంచ్ మమత సాయి గౌడ్, కామారెడ్డి గూడ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ చంద్రకళా కమాల్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి సర్పంచులు మాధవరెడ్డి జిల్లా రైతు సమితి అధ్యక్షులు రామ్ రెడ్డి నాయకులు ప్రభు గౌడ్, అనిల్ పాండు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement