Tuesday, May 7, 2024

క్రికెట్ టోర్న‌మెంట్ ను ప్రారంభించిన అజారుద్దీన్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి సహకారంతో జీడిమెట్లలో నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిధిగా హాజ‌రైన‌ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా TPCC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డా.మల్లు రవి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, A బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మీ, జిల్లా INTUC అధ్యక్షులు ఐలయ్య గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం, యువజన కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి, 125 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జి సొంటిరెడ్డి పున్నారెడ్డి, 129 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జి నీలి రహ్మాతుల్లా, 130 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జి వీరేశ్, 131 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జి రాధాకృష్ణ,132 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జి సంజీవ్, పరశురాం గౌడ్, బత్తుల చిరంజీవి, చెవిటి శ్రీనివాస్, ఎల్లేశ్, నాగరాజు, సమీర్ ఖాన్, ORGANISERS కళ్యాణ్, సాయి, వినీత్, జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement