Friday, May 3, 2024

టిఆర్ ఎస్ లో చేరికలు

శంషాబాద్ : శంషాబాద్‌ మండల టీఆర్‌ ఎస్‌ సీనియర్‌ నాయకుడు నిరటి రాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పర్వతం వెంకటయ్య కార్యకర్తలను పార్టీ కండూవ కప్పి ఆహ్వనించిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి ప్రకాష్‌ గౌడ్‌ సమక్షంలో టీఆర్‌ ఎస్‌ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన మంచి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో నిరటి రాజు ముదిరాజ్‌, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు నిరటి మహేష్‌, టి కుమార్‌ గౌడ్‌, యాదగిరి, గౌస్‌ అలీ, నర్కూడ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు నిరటి కృష్ణ, నిరటి శేఖర్‌, ఆశోక్‌, ఎస్‌ శ్రీనివాస్‌, శివాజీ, గుండాల విశ్వనాథం, పుప్ప కుమార్‌, శ్యామ్‌, బల్లేపు రాజు, ఇబ్రహిం, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement