Monday, May 13, 2024

ఆచార్య రామరాజు వెంకటేశ్వరరావు ఆకస్మిక మరణం

ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తెలంగాణ అటూ ఆంధ్రలోని పద్మావతి విశ్వ విద్యాలయంలో ఎడ్ సెట్ కన్వినర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఆచార్య రామరాజు వెంకటేశ్వరరావు పరమపదించారు. నీళ్లు నిజాలను తెరమీదకు తెచ్చి తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చిన కేంద్ర జలవనరుల సంఘం మాజీ సభ్యులు,తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు దివంగత రామరాజు విద్యాసాగర్ రావుకి ఈయన స్వయానా సోదరుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్కృత పాఠశాల అభివృద్ధిలో కూడా రామరాజు వెంకటేశ్వరరావు సేవలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement