Monday, April 29, 2024

ఆస్ప‌త్రిలో పాము కలకలం…

నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో పాము కలకలం సృష్టించింది. ఆరోగ్యశ్రీ వార్డులోకి పాము చొరబడింది. దీంతో ఒక్కసారిగా భయంతో రోగులు పరుగులు పెట్టారు. వెంటనే గమనించిన సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించారు. సదరు వ్యక్తి ఆసుపత్రికి చేరుకొని పామును బంధించి.. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఎవరికీ ఏమీకాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement