Friday, May 17, 2024

Breaking: తమిళనాడులో మంకీపాక్స్ కలకలం

తమిళనాడు రాష్ట్రంలో మంకీపాక్స్ కలకలం చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి మంకీపాక్స్ లక్షణాలున్నట్లు సమాచారం. అయితే నలుగురికి శాంపిల్స్ తీపి పూణె ల్యాబ్స్ కు తరలించారు. దీంతో కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో అప్రమత్తమయ్యారు. కన్యాకుమారిలో అధికారులు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. సరిహద్దుల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement