Thursday, May 2, 2024

Nzb: నృసింహుని దర్శించుకున్న డిప్యూటీ సోలిసిటర్ జనరల్

భీంగల్ టౌన్, జూలై 8 (ప్రభ న్యూస్) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామీ వారిని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, (తెలంగాణ) గాడి ప్రవీణ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వశంస్తులు పార్థసారథి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement