Monday, May 6, 2024

Yadadri : విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులు అరుణ్ (21), ప్రశాంత్ (17)గా గుర్తించారు. మర్రిబాయి తాండాలో మిషన్ భగీరథకు ఎలక్ట్రీషన్ వర్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement