Saturday, April 27, 2024

బూస్టర్ డోస్ వేసుకున్న ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

యాదాద్రి : కరోనా, ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో బుధవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బూస్టర్ డోస్ వేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, నాయకుల జనగాం పాండు, అబ్బగాని వెంకట్, పరమేశ్వర రెడ్డి, కిరణ్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement