Thursday, May 16, 2024

యాదాద్రిలో గుత్తా సుఖేందర్ రెడ్డి పూజలు

యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని శనివారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండవసారి శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన త‌ర్వాత‌ మొదటిసారి సుఖేంద‌ర్ రెడ్డి యాదాద్రికి రావడంతో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement