Friday, April 26, 2024

మునుగోడు చేరుకున్న సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడుకు చేరుకున్నారు. కాసేపట్లో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. టీఆర్ఎస్ బహిరంగ సభలో సీపీఐ నేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో అక్కడికి వెళ్లారు. 4వేల కార్ల కాన్వాయ్ తో బయల్దేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement