Wednesday, May 8, 2024

అంత‌ర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు-మ‌హిళా క్రికెట‌ర్ ఝులన్ గోస్వామి

అంత‌ర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు ప‌లికారు టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ ఝులన్ గోస్వామి. ఇంగ్లండ్ తో జరిగిన మూడో ఫైనల్ వన్డే తర్వాత ఇక ఆడబోనని ప్రకటించారు. ఇగ్లండ్ తో జరగబోయే వన్డే జట్టుకు ఆమెను నిన్ననే ఎంపిక చేశారు. 2022 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆమె భారత జట్టుకు దూరమవుతున్నారు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు ఆమె అందుబాటులో ఉండరు. మహిళ అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా గోస్వామి రిటైర్ అవుతున్నారు. మూడు ఫార్మాట్లలో ఆమె ఇప్పటి వరకు 352 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ తో జరగబోయే వన్డే సిరీస్ సెప్టెంబర్ 18న ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement