Wednesday, May 8, 2024

అస్వస్థతకు గురైన బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆదేశించారు. సోమవారం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement