Sunday, May 19, 2024

చుక్కల మందుతో పోలియో రహిత సమాజం

చుక్కల మందుతో పోలియో రహిత సమాజం నిర్మాణమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్‌ పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు చుక్కలు వేశారు. అనంతరం ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి, జెడ్పిటిసి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement