Friday, April 26, 2024

మాతా శిశు ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రూ.20 కోట్లతో నూతనంగా నిర్మించిన మాతా శిశు ఆస్పత్రిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అలాగే, రూ.2.25 కోట్లతో నిర్మంచిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని సైతం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement