Saturday, April 27, 2024

Medak : సంగాయిపల్లిలో ఉద్రిక్తత

మెదక్ జిల్లా సంగాయిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. శివగల్ల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి చనిపోయాడు. లక్ష్మీనారాయణ పై ప్రభాకర్ దాడికి పాల్పడ్డాడు. ప్రభాకర్ ఇంటిపై లక్ష్మీనారాయణ బంధువులు దాడి చేశారు. ప్రభాకర్ గుడిసెకు బంధువులు నిప్పుపెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement