Tuesday, May 7, 2024

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం..

సిద్దిపేట : జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన శ్రీగిరిపల్లే జహంగీర్ బాబు(22) అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రవికంటి చంద్రశేఖర్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట వార్డు సభ్యులు,గ్రామస్థులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement