Sunday, May 12, 2024

500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును ప్రారంభించిన‌ మంత్రి హ‌రీష్ రావు

చిన్నకోడూర్ : సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం టీహెచ్ఆర్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన తర్వాత పల్లె ప్రకృతి వనం – మంకీ ఫుడ్ కోర్టును ప్రారంభం చేశారు. ఆ తర్వాత నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఏంపీపీ మాణిక్ రెడ్డి, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement