Monday, July 22, 2024

AP: గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు మృతి

గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు మృతిచెందిన విషాద ఘ‌ట‌న అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం చిలకపాడుకు చెందిన ముగ్గురు మహిళలు వెంకటేశ్వరస్వామి ఆలయానికి స్వగ్రామం నుండి బయలుదేరారు. ఈ క్రమంలో వారు వాడపల్లి సమీపంలో గోదావరి నది దాటుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి మునిగిపోయారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement