Friday, April 26, 2024

ఎన్నికల ప్రచారంలో బిజేపి నాయకులు..

తూప్రాన్‌ : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు నిడమనూరు మండలంలో ఎర్రబెల్లి గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి విస్తృత ప్రచారం చేశారు. గ్రామంలో గ్రామస్తులతో యువకులతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్‌ రవికుమార్‌ను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ ఎంపిపి వైస్‌ ప్రెసిడెంట్‌ రామ్‌మోహన్‌ గౌడ్‌, దనుంజయ, చిరంజీవి, జన్నారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీను, కిరణ్‌, బలరాం, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement