Thursday, May 2, 2024

Medak – సింగూరు నుంచి దిగువ‌కు నీరు విడుద‌ల – తాత్కాలికంగా ఏడుపాయ‌ల అమ్మ‌వారి ఆల‌యం మూసివేత

ఏడు పాయల అమ్మవారి ఆలయం మూసివేశారు ఆలయ అధికారులు. మెదక్ జిల్లాలో ఉన్నటు వంటి ఏడు పాయల అమ్మవారి ఆలయం మూసివేశారు అధికారులు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏడు పాయల అమ్మవారి ఆలయాన్ని మూసేశారు అధికారులు. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement