Monday, May 6, 2024

పల్లె ప్రకృతి వనరులను పరిశీలించిన జడ్పి సీఈఓ

కోయిలకొండ : మండలంలోని నక్క వాణి కుంట తండా గ్రామ పంచాయితీలో ఉన్న పల్లె ప్రకృతి , స్మశాన వాటిక , నర్సరీలను జడ్పి సిఈఓ యాదయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలో ఉన్న డైనేజీ కాల్వలను , సిసి రోడ్లను పరిశీలించడం జరిగింది అన్నారు. మిగతా పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాఘవ , ఈఓపిఆర్‌డి అహ్మద్‌ , గ్రామ సర్పంచ్‌ రాందాస్‌ , హరినాథ్‌ , బాబు , హరిచంద్ర , మాణిక్యమ్మ , మంజుల తదిత రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement