Tuesday, May 7, 2024

ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరికలు

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని 12వ వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 70 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరామని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement