Thursday, May 9, 2024

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మల్దకల్‌ : మండల కేంద్రంలోని జూనియర్‌ పంచాయితీ కార్యదర్శుల ప్రో బేషన్‌ పిరియడ్‌ను మూడు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించి వారిని రెగ్యులరైజ్‌ చేస్తు హామీ ఇచ్చినందుకు మల్దకల్‌ ఎంపిడిఓ కార్యాలయం ఎదుట జూనియర్‌ పంచాయితీ కార్యదర్శులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు , అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement