Monday, April 29, 2024

Road Accidnet : డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

బైక్ డివైడ‌ర్ ను ఢీకొట్టి ఇద్ద‌రు మృతి చెందిన‌ ఘ‌ట‌న భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మిదేవిపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండ‌లంలోని రేగళ్ల క్రాస్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున అతి వేగంగా వ‌స్తున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement