Friday, April 26, 2024

Breaking: తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదు.. జీవీఎల్

తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మీడియాతో జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ ను ఛీ కొడుతున్నారన్నారు. ముందు ఏపీకి రావాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ లోనే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. బీఆర్ఎస్ కు ఏపీలో ఆదరణ ఉండదని జీవీఎల్ నరసింహారావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement