Friday, May 3, 2024

KHM: ఖమ్మంలో ఘనంగా శోభాయాత్రలు…

అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట సందర్భంగా ఖమ్మంలో ఘనంగా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు మొత్తం శుద్ధి చేసి పూజలు, శోభాయాత్రలు, కోలాటాలతో మారుమోగుతున్నాయి.

ఖమ్మం నగరంలో ముఖ్యంగా మార్వాడీలు వినూత్న రీతిలో శోభాయాత్ర నిర్వహించారు. పిల్లలకు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలో శోభయాత్రలో పాల్గొన్నారు. ప్రతి దేవాలయంలో భక్తులు భక్తి పారవశ్యంతో పూజలలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement