Thursday, May 16, 2024

Pawan Kalyan: 500ఏళ్లు ఎదురుచూశాం… ఈరోజు ఆ క‌ల సార‌మైంది…

అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే కొందరు అయోధ్యకు చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అయోధ్యకు చేరుకున్నారు.

500 ఏళ్ల ఎదురుచూపుల తరువాత ఈ కల సాకారమవుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement