Tuesday, May 14, 2024

Tributes – సాయిచంద్‌ దశదిన కర్మ – హాజరై ఘనంగా అంజలి ఘటించిన కెసిఆర్

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు, బి అర్ ఎస్ నేత , దివంగత సాయి చంద్ కు. ఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరుగుతున్న సాయిచంద్‌ దశదిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు.సాయిచంద్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో మంత్రలు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement