Wednesday, May 15, 2024

TS | రైతుల గుండెల్లో కేసీఆర్.. సీఎం కేసీఆర్​కు ప్రత్యేక చిత్రపటం బహూకరణ

రాష్ట్ర రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన సీఎం కేసీఆర్​కు శాసన మండలి విప్​ బాల్క సుమన్​, ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఇవ్వాల (గురువారం) ప్రగతిభవన్​లో కలిసిన వారు.. ఓ ప్రత్యేకమైన చిత్రపటాన్ని సీఎం కేసీఆర్​కు అందజేశారు. 29 లక్షల రైతు కుటుంబాలకు లబ్ది కలిగేలా రుణమాఫీ చేయాలని ఆదేశాలు ఇచ్చినందుకు రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు. రైతు గుండెలో కేసీఆర్​, సీఎం కేసీఆర్ గుండెలో రైతు ఉన్న అద్భుతమైన చిత్రపటం అందించారు.​

Advertisement

తాజా వార్తలు

Advertisement