Wednesday, May 8, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ వరాల జల్లు.. 2వ పీఆర్సీకి నిర్ణయం

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త తెలిపింది. తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో 2 వ పీఆర్సీ ఏర్పాటు చేయనుంది. ఇంటెరిం రిలీఫ్ [IR] కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం [EHS] పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈహెచ్ఎస్ అమలుకు విధి విధానాలు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌజింగ్ పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement