Saturday, April 27, 2024

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన ఎమ్మెల్సీ క‌విత

న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఈడీ ) విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి క‌విత త‌న భ‌ర్త అనిల్‌, సీనియ‌ర్ అడ్వ‌కేట్ సోమా భ‌ర‌త్ కుమార్ )తో క‌లిసి ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. అక్క‌డ వేచి ఉన్న బిఆర్ఎస్ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు అభివాదం చేసిన క‌విత అన‌త‌రం ఈడీ కార్యాల‌యం లోప‌లికి వెళ్లారు. ఈడీ అధికారులు ఈ కేసులో విచార‌ణ ఎదుర్కొటున్న రామచంద్ర పిళ్లైతో క‌ల‌సి విచారించ‌నున్న‌ట్లు స‌మాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement