Wednesday, May 1, 2024

కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యా శాఖ వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూస్‌పీఎస్‌ బాధ్యులు మాట్లాడుతూ.. ఏడేళ్లుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నారని, ముఖ్యమంత్రి పలుమార్లు పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించారన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement