Saturday, April 27, 2024

రాజన్నకు వెండి పళ్లెం విరాళం..

వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి జమ్మికుంటకు చెందిన రిటైర్డ్‌ టీచర్‌ ఆకుల రామయ్య 860 గ్రాముల వెండి పళ్లెం స్వామివారికి విరాళంగా అందించారు. ఈ మేరకు ఆలయ ఏఈఓ హరికిషన్‌కు వెండి పల్లాన్ని అందజేశారు. దీని విలువ సుమారు రూ. 62వేల వరకు ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement