Saturday, April 27, 2024

పాఠశాలలో ఎస్‌ఎంసీ సమావేశం..

పుట్నూర్ :‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌ఎంసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై చర్చించారు. నూతన వంట గది నిర్మాణం,2020-21 నిధుల వినియోగం, కోవిడ్‌-19 పై తల్లిదండ్రులకు అవగాహన గురించి సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో సర్పంచ్‌ శారదాసాగర్‌, విద్యకమిటీ చైర్మన్‌ మంచినీళ్ల లావణ్య, ప్రధానోపాధ్యాయులు ప్రకాష్‌ రావు, ఉపాధ్యాయులు శివక్రిష్ణ ,వార్డు సభ్యులు పానుగంటి స్వప్నమధుకర్‌, కోఆప్షన్‌ సభ్యలు వేల్పుల రాజ్‌ కుమార్‌,మహిళ సమైఖ్య అధ్యక్షురాలు కొండపర్తి సంతోషిని ,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement