Tuesday, May 14, 2024

డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి గంగుల‌

డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ ప్రక్రియను బీసీ సంక్షేమ శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యాక్ర‌మంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డివిజన్ కార్పొరేటర్ జంగిలి ఐలేంధర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణణ్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement