Thursday, May 9, 2024

ఇతర మతాల వారిని కించపరచడమే బీజేపీ అజెండా : వీహెచ్

ఇతర మతాల వారిని కించపరచడమే బీజేపీ అజెండా అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బండి సంజయ్ మసీదులను తవ్వాలంటాడన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీ నేతలు రోజుకొక వివాదం చేస్తున్నారన్నారు. బీజేపీకి మూడోసారి అవకాశమిస్తే దేశం ముక్కలవడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement