Wednesday, May 15, 2024

ఖమ్మంపల్లి వైద్య శిబిరం

ముత్తారం: మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సంర్భంగా వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ ఆధ్వర్యంలో బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement