Tuesday, May 7, 2024

మేయర్ కార్యాలయంలో కె టి ఆర్ జన్మదిన వేడుకలు

కరింనగర్ మేయర్ సునీల్ రావు క్యాంప్ కార్యాలయంలో కె టి ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చెసి సంబరాలు జరుపుకున్నారు. బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ ని తిరుగులేని శక్తి గా మాలచడం తో పాటు నగరాలన పట్టబల రూపు రేఖలు మార్చిన వ్యక్తిగా మేయర్ సునీల్ రావు అభివర్ణించారు. కె టి ఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకకాంక్షించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement