Wednesday, May 8, 2024

మంత్రి ఈశ్వర్ కు కోమ‌టిరెడ్డి బుచ్చిరెడ్డి కృతజ్ఞతలు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మెన్ గా నూతనంగా ఎన్నికైన కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం కరీంనగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ ఫుస్కురి జితేందర్ రావు, కోరుకంటి స్వామి, డైరక్టర్ రేగుల లక్ష్మీ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement