Tuesday, May 14, 2024

తీగ‌ల‌గుట్ట ప‌ల్లెలో పంద్రాగ‌స్టు వేడుక‌లు.. జెండా ఎగుర‌వేసిన మంత్రి గంగుల‌

కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్ తీగలగుట్ట పల్లెలో పంద్రాగస్టు సందర్భంగా బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్మన్ కనమర్ల విజయ, చైర్మన్ సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement