Wednesday, May 15, 2024

రోడ్డు ప్రమాదంపై ఈటల దిగ్భాంతి‌.. బాధితులను ఆదుకోవాల‌ని ఆదేశం..

హుజూర్ న‌గ‌ర్ – వ‌రంగ‌ల్ జిల్లా నీరుకుళ్ళ గ్రామంలో జ‌రిగిన రోడ్డ‌ర‌ ప్ర‌మాదంపై మంత్రి ఈటల విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించారు. క్ష‌త గాత్రులు చికిత్స పొందుతున్న వ‌రంగ‌ల్ హాస్ప‌ట‌ల్ సూప‌రిండెంట్ కు ఫోన్ చేసి బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మ‌హిళా కూలీలు మ‌ర‌ణించ‌గా, ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి… ఇలా ఉండగా, హుజూరాబాద్ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో పట్టణ ప్రగతి లో భాగంగా నిర్మించిన టాయ్లెట్ లను ఈటల రాజేందర్ ప‌రిశీలించారు… మెరుగైన పారిశుద్యం కోసం అంద‌రూ కృషి చేయాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement